Security Heightened | ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం (Parliament premises) భద్రతా వలయంలోకి (Security Heightened) వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.
Lok Sabha security breach | పార్లమెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు లోక్సభలో కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నాలుగు అంచెల భద్రతా వలయ
Neelam | పోలీసుల వలయాన్ని దాటుకొని పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్ వదిలిన నీలం అనే యువతిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే నీలం ఫోటోలు టీవీల్లో రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు
Parliament attack | పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి (Parliament attack) జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు.
ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని �
దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది.
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక
Minister Komati Reddy | రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Gadkari)ని న్యూఢిల్లీ( Delhi)లోని వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Bus Tickets | ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు దిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ (WhatsApp) ద్వారా బస్ టికెట్లు (Bus Tickets) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
Ashok Gehlot | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా ఇంకా సీఎంను ఎంపిక చేయకపోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శ
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మాదిగలంతా సిద్ధం కావాలని, ఇందులో భాగంగా 19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలు�
vacate bungalows | కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఆ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీల�
రాజస్థాన్లో (Rajasthan) ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నది. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత (Uncertainty) కొనసాగుతున్నది.
రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్ధలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ విదేశీ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. భారత విద్యా సంస్ధల నైపుణ్యాలను దేశ సరిహద్దుల వెలుపల విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీస