ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్కతా, ముంబై నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ (Swiss Group IQAir) నివేద�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక వాడలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో చెలరేగిన మంటలు క్రమంగా పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప�
హిమాలయ దేశం నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవు�
smog tower | దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న గాలి కాలుష్యం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు గాలి నాణ్యత కోసం కోట్ల వ్యయంతో నిర్మించిన స్మాగ్ టవర్ (smog tower) నిరూపయోగంగా మారింది. దానికి తాళం వేసి ఉండటం వి�
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ స్టేజ్ త్రీ కింద ఢిల్లీలో ఆంక్షలు విధించారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) వాయు కాలుష్యం (Air pollution) చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత (Air quality levels) పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార�
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏఐఎస్జీఈఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘చేతన్ ర్యాలీ’ నిర్వహించనున్నారు.
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున�
ప్రపంచకప్ సందర్భంగా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో జరిగే మ్యాచ్లలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ నగరాలలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్�
Gas price | దేశంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101 పెంచాయి. అంతకుముందు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి వాణిజ్య సిలిం