KCR | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్షాలను నామరూపా�
‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అ
దేశ రాజకీయాల్లో అ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి.. అన్నాహజారేతో కలిసి అవినీతిపై పోరాటం సాగించి.. ఆమ్ఆద్మీపార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి.. �
SUVs With Same Number | ఒకే నంబర్ ప్లేట్ కలిగిన రెండు ఎస్యూవీలు హై సెక్యూరిటీ జోన్లో కనిపించాయి. ఒక వీఐపీ భద్రతా సిబ్బంది వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ను అవి కలిగి ఉన్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Jaggi Vasudev | ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
PM Modi : అంకురాల (స్టార్టప్లు) అభివృద్ధి, వ్యాపార ఐడియాలపై మేథోమథనం సాగించేందుకు ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న స్టార్టప్ మహాకుంభ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
Dolma aunty | దేశ రాజధాని ఢిల్లీలో లజ్పత్నగర్ ప్రాంతంలో డోల్మా ఆంటీ మోమోలు స్థానికంగా చాలా ప్రసిద్ధి. స్థానికులతోపాటు, లజ్పత్నగర్ సందర్శకులూ డోల్మా ఆంటీ మోమోల కోసం బారులుతీరుతారు.
పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు కోసం మంగళవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎట్టకేలకు 8 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మిగిలిన 5 కీలక నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై �
ఢిల్లీ మద్యం పాలసీ కేసులను ప్రారంభం నుంచి విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ మంగళవారం బదిలీ అయ్యారు. నాగ్పాల్ స్థానంలో కొత్త న్యాయమూర్తిగా జడ్జి కావేరీ భవేజ
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ తీరు చట్టబద్ధమేనా? న్యాయ సమ్మతమైనదేనా? కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడే ఉన్నదా? న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్య
ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో ఆమె ఇంటి నుంచి అరెస్టు చేసిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఢిల్లీ తీసుకువచ్చారు. రాత్రి సుమారు 12.00 గంటల ప్రాంతంలో ఆమెను ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్కు తరలించారు.