ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్
INDIA Alliance | దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మరోసారి సమావేశమైంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే మ
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
ఉత్తప్రదేశ్లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది.
Delhi Govt vs Lt Governor | దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. (Delhi Govt vs Lt Governor ) ఈ నేపథ్యంలో ‘ప్రతి వివాదం’పై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Security Heightened | ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం (Parliament premises) భద్రతా వలయంలోకి (Security Heightened) వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.
Lok Sabha security breach | పార్లమెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు లోక్సభలో కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నాలుగు అంచెల భద్రతా వలయ
Neelam | పోలీసుల వలయాన్ని దాటుకొని పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్ వదిలిన నీలం అనే యువతిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే నీలం ఫోటోలు టీవీల్లో రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు
Parliament attack | పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి (Parliament attack) జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు.
ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని �
దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్ మెట్రో స్టేషన్ నుంచి ట్రాక్ పైకి ఓ యువతి వచ్చింది.