CM Revanth | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
Dense Fog | దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి.
Car Pileup | ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీకి (Delhi) సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాపూర్లోని హఫీజ్పూర్ కొత్వాలి (Hafizpur Kotwali ) ప్రాంతంలో పలు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (Car Pileup).
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో సిటీ పోలీసులున్నారు. కొన్ని రూట్లను ఎంచుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన శనివారం ముగిసింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18న రాజధాని నగరం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో ఎయిర్ క్వాలిటీ (గాలి నాణ్యత) అధ్వానంగా ఉన్నది. ఇవాళ నగరంలో గాలి నాణ్యత 447గా ఉంది. ఎయిర్ పొల్యూషన్కి చలికాలం తోడుకావడంతో శనివారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది.
LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి.
గత 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్నా.. ఎంతోమంది పోరాడుతున్నా పదేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సమస్యను పరిషరించడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�
Sanjay Singh Case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ నిర్ణయాన్ని కోర్టు గురువారం వాయిదా వేసింది. పిటిషన్పై శుక్రవారం తీర్పున
ఢిల్లీ మద్యం పాలసీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసు బోగస్, నకిలీ అని ఆమ్ ఆద్మీ పార్టీ పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీస్�
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణభవన్, ఆంధ్రప్రదేశ్ భవన్తోపాటు రెండు రాష్ట్రాల