ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలతో పాటు ఆప్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మొహల్లా క్లినిక్లపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తునకు ఆదేశించింది. నాసిరకం మందుల సరఫరా, �
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగిస్తున్నది.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతున్నది. గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. తాజాగా యూపీఎస్సీ (UPSC) చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలి�
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో (AIIMS) మరోసారి అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్ రెండో అంతస్తులో ఉన్న టీచింగ్ బ్లాక్లో (Teaching Block) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్గేమ్స్ స్విమ్మిం గ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన బాలికల అండర్-1
Weather Report | దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగాపడిపోతున్నాయి. వాయువ్య దిశ నుంచి నగరం వైపు చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నూతన సంవత్సరం తొలిరోజై�
Instagram Love Triangle | ఇన్స్టాగ్రామ్లో ట్రయాంగిల్ లవ్ నడిచింది. (Instagram Love Triangle) ఒకే అమ్మాయితో ఇద్దరు యువకులు ప్రేమాయణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసూయ వల్ల ఒక యువకుడు తన అనుచరులతో కలిసి మరో యువకుడ్ని హత్య చేశాడు.
Wrestling Federation Office | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కార్యాలయాన్ని (Wrestling Federation Office) శుక్రవారం తరలించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ �
Cab driver stabbed | ఓవర్ టేక్ చేసేందుకు బైక్కు దారి ఇవ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేశారు. (Cab driver stabbed ) ఈ సంఘటన కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.
Republic Day | గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను తెలియజేసే విధంగా శకటాలను రూపొందించడం సహజమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శకట
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్ర విభజన జరిగిన దాదాపు పదేండ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తి విభజన మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఢిల్లీ ఆస్తి పంపకాలపై గురువారం తెలంగాణ, ఏపీ అధికారులు సమావేశమయ్యారు. తమ వాటా కి�
హైదరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది.