vehicle pileup | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా (Greater Noida )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు (dense fog) కారణంగా సుమారు అరడజనుకుపైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (vehicle pileup).
China Manja | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మంగళ్హాట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను విక్రయిస్తున్న 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Assault | విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుం
దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి (Dense Fog) కమ్మేసింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బారులు తీరిన విమానాల్లో గంటల తరబడి ఉక్కిరిబిక్కిరయ్యారు.
Crime | పాత కక్షలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని దారుణంగా కత్తులతో పొడించి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మీనా బజార్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చ
die of suffocation | చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. (die of suffocation) దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది.
ప్రధాని మోదీ (PM Modi) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L Murugan) నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టిన మోదీ..
దేశంలో ఎక్కువ ప్రైవేట్ కార్లు ఉన్న నగరం ఘనత ఢిల్లీ చేజారింది. 23.1 లక్షల ప్రైవేట్ కార్లతో బెంగళూరు నగరం ఈ ఘనత దక్కించుకుంది. 2023 మార్చి 31 నాటికి ఢిల్లీలో 20.7 లక్షల ప్రైవేట్ కార్లు మాత్రమే ఉన్నాయి.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మూడు సార్లు సమన్�
CM Revanth | హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్
తెలంగాణతోపాటు తనకు క్రిబ్కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఎండ�
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి (coldest morning). ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.