die of suffocation | చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. (die of suffocation) దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది.
ప్రధాని మోదీ (PM Modi) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L Murugan) నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టిన మోదీ..
దేశంలో ఎక్కువ ప్రైవేట్ కార్లు ఉన్న నగరం ఘనత ఢిల్లీ చేజారింది. 23.1 లక్షల ప్రైవేట్ కార్లతో బెంగళూరు నగరం ఈ ఘనత దక్కించుకుంది. 2023 మార్చి 31 నాటికి ఢిల్లీలో 20.7 లక్షల ప్రైవేట్ కార్లు మాత్రమే ఉన్నాయి.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మూడు సార్లు సమన్�
CM Revanth | హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్
తెలంగాణతోపాటు తనకు క్రిబ్కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఎండ�
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి (coldest morning). ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
NIA Raids | జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో గురువారం దాడులు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. ఇవాళ ఉదయం నుంచి దాడులు కొనసాగుత�
Earthquake | దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
Dense Fog | గత కొన్ని రోజులుగా ఉత్తరభారతదేశం (Nort India) చలికి గజగజ వణికిపోతోంది. చల్లటి వాతావరణానికి తోడు పలు రాష్ట్రాలను దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది.
హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ భారీ ప్రణాళికలే వేస్తున్నది. ఈసారి 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా వెళ్తారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల�