చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ ఏడాదే కాదు, వచ్చే రెండేండ్లపాటు మన శకటం ప్రదర్శనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
Pitbull Attacks Baby Girl | తాత ఒడిలో ఉన్న మనుమరాలిపై పిట్బుల్ డాగ్ దాడి చేసింది. వృద్ధుడి ఒడి నుంచి లాక్కున్న చిన్నారిని నోటితో గట్టిగా పట్టుకుని కరిచింది. (Pitbull Attacks Baby Girl ) ఆ పాపను రక్షించేందుకు కుక్క యజమానితో పాటు స్థానిక
ఢిల్లీలోని బాబార్ రోడ్డు (Babar Road) పేరును అయోధ్య మార్గ్గా మార్చారు హిందూ సేన కార్యకర్తలు. బాబార్ రోడ్డు అని సూచించే బోర్డులపై అయోధ్య మార్గ్ (Ayodhya Marg) అనే స్టిక్కర్లను అంటించారు.
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Power Demand | శీతాకాలం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత చల్లని వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ (Power Demand) అత్యధిక గరిష్ఠానికి చేరింది. రోజువారీ విద్యుత్ వినియోగం 5,798 మెగా వాట్లకు (ఎంవీ) పెరిగి�
Fire accident | ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. శుక్రవారం ఉదయం ఆఫీస్ ఆరో అంతస్తులోని ఓ
Childless Man Kidnaps Toddler | సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్ చేశాడు. (Childless Man Kidnaps Toddler) ఆ బాబును తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆ పసి బాబును పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తను అరెస్ట్ చేశా�
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
Mahua Moitra: తక్షణమే ప్రభుత్వ క్వార్టర్స్ను ఖాళీ చేయాలని ఎంపీ మహువా మొయిత్రాకు ఆదేశాలు ఇచ్చారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ శాఖ ఆ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మహువా తన బంగ్లాను ఖాళీ చేసిందా లేదా అన్న విష
Cold wave | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారా�
విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామ�