Crime News | ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం �
Top Police's Son Killed | పోలీస్ ఉన్నతాధికారి కుమారుడ్ని పెళ్లికి తీసుకెళ్లిన స్నేహితులు అనంతరం హత్య చేశారు. (Top Police's Son Killed) కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ పోలీస్ అధికారి ఆందోళన చెందాడు. ఆయన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు
Republic Day | భారత రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన
Blood Cancer | నాగరిక సమాజంలో అనాగరిక చర్యకు పాల్పడింది ఓ కుటుంబం. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢనమ్మకానికి బలి చేసింది. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని భావించిన ఓ మహ�
మల్చింగ్ విధానం ద్వారా సేంద్రియ కూరగాయలు సాగుచేస్తున్న సంగారెడ్డి జిల్లా రైతు మహ్మద్ హనీఫ్కు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే కర్తవ్య్ పథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులతో భద�
Dog Attacks 2 Year Child | ఒక చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. (Dog Attacks 2 Year Child) తల్లి చేతిలో ఉన్న పాపను నోటితో పట్టి లాగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క బారి నుంచి కుమార్తెను కాపాడుకునేందుకు ఆ మహిళ చాలా ప్రయత్నించింద�
చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది.
ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ ఏడాదే కాదు, వచ్చే రెండేండ్లపాటు మన శకటం ప్రదర్శనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
Pitbull Attacks Baby Girl | తాత ఒడిలో ఉన్న మనుమరాలిపై పిట్బుల్ డాగ్ దాడి చేసింది. వృద్ధుడి ఒడి నుంచి లాక్కున్న చిన్నారిని నోటితో గట్టిగా పట్టుకుని కరిచింది. (Pitbull Attacks Baby Girl ) ఆ పాపను రక్షించేందుకు కుక్క యజమానితో పాటు స్థానిక
ఢిల్లీలోని బాబార్ రోడ్డు (Babar Road) పేరును అయోధ్య మార్గ్గా మార్చారు హిందూ సేన కార్యకర్తలు. బాబార్ రోడ్డు అని సూచించే బోర్డులపై అయోధ్య మార్గ్ (Ayodhya Marg) అనే స్టిక్కర్లను అంటించారు.
Miss World | ప్రపంచ సుందరి పోటీలకు ఈసారి భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. భారత్లో 28 ఏండ్ల నిర్వహించబడుతున్న ఈ పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు 71వ ప్రపంచ స
Power Demand | శీతాకాలం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత చల్లని వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ (Power Demand) అత్యధిక గరిష్ఠానికి చేరింది. రోజువారీ విద్యుత్ వినియోగం 5,798 మెగా వాట్లకు (ఎంవీ) పెరిగి�