పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు కోసం మంగళవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎట్టకేలకు 8 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మిగిలిన 5 కీలక నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై �
ఢిల్లీ మద్యం పాలసీ కేసులను ప్రారంభం నుంచి విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ మంగళవారం బదిలీ అయ్యారు. నాగ్పాల్ స్థానంలో కొత్త న్యాయమూర్తిగా జడ్జి కావేరీ భవేజ
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ తీరు చట్టబద్ధమేనా? న్యాయ సమ్మతమైనదేనా? కోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడే ఉన్నదా? న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్య
ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో ఆమె ఇంటి నుంచి అరెస్టు చేసిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఢిల్లీ తీసుకువచ్చారు. రాత్రి సుమారు 12.00 గంటల ప్రాంతంలో ఆమెను ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్కు తరలించారు.
Fire Incidents | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇటీవలే వరుస అగ్నిప్రమాద ఘటనలు (Fire Incidents) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో ఫైర్ ఇన్సిడెంట్ ఘటనలు జరిగాయి.
Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని శాస్త్రినగర్లో నాలుగంతస్తుల నివాసం భవనంలో మంటలు చెలరేగాయి.
దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్�
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన సహా పలు డిమాండ్ల సాధనలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అణచివేత విధానాలను అవలంబిస్తున్నదని రైతు సంఘాలు ఆరోపించాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు.
Holi | పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో పొరుగు దేశాల నుంచి భారత్కు వచ్చిన శరణార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పటాకులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.