Kejriwal | ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జల్బోర్డు ప్లాంటులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది. కేశోపూర్ మండిలోని బోరుబావిలో (Borewell) చిన్నారి పడిపోయిందని, ప్రస్తుతం 40 ఫీట్ల లోతులో ఉన్నదని అధికారులు త�
PM Modi | దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషన�
Padmaja Venugopal: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్.. ఇవాళ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలతో ఈ అంశంపై ఆమె చర్చించనున్నారు. �
Gold rate | బంగారం ధరలు రివ్వున దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే స్పాట్ మార్కెట్లో సరికొత్త రికార్డు స్థాయిని చేరా యి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ తులం రేటు ఏకంగా రూ.800 ఎగబాకింది. దీంతో 10 గ్రాముల పుత్తడి విలువ దేశ రాజ�
Delhi temperature | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం చలికి గజగజ వణుకుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి (Delhi records lowest temperature).
Supreme Court : ఢిల్లీలో హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని సుప్రీం ఆదేశించింది. జూన్ 15వ తేదీ లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతున్నది. మ్యాచ్ మ్యాచ్కు మరింత పరిణతి సాధిస్తూ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటున్నది.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
Farmers Protest | రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహా పంచాయత్ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది.
Satyendar Jain | ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. తనపై కేసులు రాకుండా చేయడానికి సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు వసూలు చేశారంటూ మనీ లాండరింగ్ కేసులో నిం�
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చెందే విధంగా రెండు రాష్ర్టాలు పరస్పరం ఆంగీకరించి కేంద్రానికి తమ