Water Shortage In Delhi | ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశి
CM Revant | రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణం కూడా రాచరిక చిహ్నమేనని చెప్పారు.
ఇతర రాష్ర్టాల నుంచి పసిపిల్లలను కొని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆర్ఎంపీతో ఎనిమిది ఉన్నారు.
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరా
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు వి
bird hits flight | విమానం ఇంజిన్ను పక్షి ఢీకొట్టింది. (bird hits flight) దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలోని ప్రయాణికులను దించివేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ చిన్నపిల్లల దవాఖానలో (Children's Hospital) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న బేబీ కేర్ దవాఖానలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు నవజాత శిశువ�
Arvind Kejriwal | తాను ద్రవ్యోల్బణానికి (Inflation) వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.