Delhi temperature | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం చలికి గజగజ వణుకుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి (Delhi records lowest temperature).
Supreme Court : ఢిల్లీలో హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని సుప్రీం ఆదేశించింది. జూన్ 15వ తేదీ లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతున్నది. మ్యాచ్ మ్యాచ్కు మరింత పరిణతి సాధిస్తూ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటున్నది.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
Farmers Protest | రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహా పంచాయత్ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది.
Satyendar Jain | ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. తనపై కేసులు రాకుండా చేయడానికి సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు వసూలు చేశారంటూ మనీ లాండరింగ్ కేసులో నిం�
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చెందే విధంగా రెండు రాష్ర్టాలు పరస్పరం ఆంగీకరించి కేంద్రానికి తమ
BJP worker's body | నాలుగు రోజుల కిందట అదృశ్యమైన బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం ఒక ప్లేస్కూల్లో లభించింది. వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు రైలు కిందపడి ఆ
ఢిల్లీ ఇతర రాష్ర్టాల్లో దొంగిలించిన కార్లను ఓఎల్ఎక్స్ ద్వారా తక్కువ ధరకు అమ్ముతున్న ఘరానా ముఠాను సీసీఎస్ స్పెషల్ జోనల్ టీమ్ అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి రూ.3.5 కోట్ల విలువైన 12 కార్లను స్వాధీనం చ
Rare Surgery: గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తె
Delhi Man Stomped By Bull | ఒక వ్యక్తి తన కుమారుడ్ని ఇంటికి తీసుకువచ్చేందుకు స్కూల్కు వెళ్లాడు. అయితే ఆ స్కూల్ వద్ద ఉన్న ఆవు అతడిపై దాడి చేసింది. కింద పడిన ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి, కాళ్లతో తొక్కి చంపింది. అక్కడున్న �