BJP worker's body | నాలుగు రోజుల కిందట అదృశ్యమైన బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం ఒక ప్లేస్కూల్లో లభించింది. వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు రైలు కిందపడి ఆ
ఢిల్లీ ఇతర రాష్ర్టాల్లో దొంగిలించిన కార్లను ఓఎల్ఎక్స్ ద్వారా తక్కువ ధరకు అమ్ముతున్న ఘరానా ముఠాను సీసీఎస్ స్పెషల్ జోనల్ టీమ్ అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి రూ.3.5 కోట్ల విలువైన 12 కార్లను స్వాధీనం చ
Rare Surgery: గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తె
Delhi Man Stomped By Bull | ఒక వ్యక్తి తన కుమారుడ్ని ఇంటికి తీసుకువచ్చేందుకు స్కూల్కు వెళ్లాడు. అయితే ఆ స్కూల్ వద్ద ఉన్న ఆవు అతడిపై దాడి చేసింది. కింద పడిన ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి, కాళ్లతో తొక్కి చంపింది. అక్కడున్న �
Vijayadharani | లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ�
Lok Sabha Polls: ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సఖ్యత కుదిరింది. ఆ రెండు పార్టీలు సీట్లు పంచుకున్నాయి. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేయనున్న�
Mephedrone Drug: నార్కోటిక్స్ పోలీసులు పుణె, ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాన్ని మియావ్ మియావ్ అని కూడా పిలుస్తారు. ఆ నగరాల్లో జరిప�
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉ�