త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆరుస్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఢిల్లీలో �
అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్
IndiGo Plane | ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర�
Gunmen Open Fire Inside Hair Salon | సెలూన్లోకి చొరబడిన దుండగులు ఇద్దరి వ్యక్తులపై ‘పాయింట్ బ్లాంక్’ రేంజ్లో కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పెద్దలు టార్గెట్ పెట్టారంటూ రియల్ ఎస్టేట్ వ్యా�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
Kishan Reddy | రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 17 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చ
Delhi Metro Station Collapses | మెట్రో స్టేషన్లో కొంత భాగం కూలింది. స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. (Delhi Metro Station Collapses) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీ�