తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలతోపాటు సమీప రాష్ట్రాలను కలిపే 15 ముఖ్యమైన రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమ�
Beating Retreat | గణతంత్ర వేడుకల ముగింపును అధికారికంగా సూచించే బీటింగ్ రీట్రీట్ సెలెబ్రేషన్స్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున గల విజయ్ చౌక్లో ఘనంగా జరిగాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లతోపాటు సెంట్రల్ ఆ�
దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అధికార నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్కు ఈ నెల 27న ఈ�
సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో కేంద్ర జల్శక్తి శాఖ ప్రత్యేక సమావేశం సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్నది.
Women Activists Rescue Puppies | ఒక మహిళ పెంపుడు కుక్క పిల్లలను కొన్ని రోజులుగా కారులో నిర్బంధించింది. స్థానికులు దీనిని గమనించి జంతు ప్రేమికులు, మహిళా కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ కారు అద్దం పగులగొట్టి ఆ కుక్క
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లతో కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపిం
Crime News | ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం �
Top Police's Son Killed | పోలీస్ ఉన్నతాధికారి కుమారుడ్ని పెళ్లికి తీసుకెళ్లిన స్నేహితులు అనంతరం హత్య చేశారు. (Top Police's Son Killed) కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ పోలీస్ అధికారి ఆందోళన చెందాడు. ఆయన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు
Republic Day | భారత రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన
Blood Cancer | నాగరిక సమాజంలో అనాగరిక చర్యకు పాల్పడింది ఓ కుటుంబం. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢనమ్మకానికి బలి చేసింది. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని భావించిన ఓ మహ�
మల్చింగ్ విధానం ద్వారా సేంద్రియ కూరగాయలు సాగుచేస్తున్న సంగారెడ్డి జిల్లా రైతు మహ్మద్ హనీఫ్కు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే కర్తవ్య్ పథ్ పరిసరాల్లో 14 వేల మంది పోలీసులతో భద�
Dog Attacks 2 Year Child | ఒక చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. (Dog Attacks 2 Year Child) తల్లి చేతిలో ఉన్న పాపను నోటితో పట్టి లాగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క బారి నుంచి కుమార్తెను కాపాడుకునేందుకు ఆ మహిళ చాలా ప్రయత్నించింద�