దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్�
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన సహా పలు డిమాండ్ల సాధనలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ అణచివేత విధానాలను అవలంబిస్తున్నదని రైతు సంఘాలు ఆరోపించాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు.
Holi | పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో పొరుగు దేశాల నుంచి భారత్కు వచ్చిన శరణార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పటాకులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ నెల 14న కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ను నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాది నుంచి రైతులు పెద్ద ఎత్తున ఈ కార
శనివారం రాత్రి ఢిల్లీలోని ఓ బోరు బావిలో పడిన గుర్తు తెలియని యువకుడు(30) మృతి చెందాడు. మృతుడు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకొనే ప్రయత్నంలో బోరు బావిలో పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Kejriwal | ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జల్బోర్డు ప్లాంటులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది. కేశోపూర్ మండిలోని బోరుబావిలో (Borewell) చిన్నారి పడిపోయిందని, ప్రస్తుతం 40 ఫీట్ల లోతులో ఉన్నదని అధికారులు త�
PM Modi | దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషన�
Padmaja Venugopal: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్.. ఇవాళ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలతో ఈ అంశంపై ఆమె చర్చించనున్నారు. �
Gold rate | బంగారం ధరలు రివ్వున దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే స్పాట్ మార్కెట్లో సరికొత్త రికార్డు స్థాయిని చేరా యి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ తులం రేటు ఏకంగా రూ.800 ఎగబాకింది. దీంతో 10 గ్రాముల పుత్తడి విలువ దేశ రాజ�