తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
నగరంలో మరోసారి ఫార్ములా రేసింగ్ కార్లు రయ్... రయ్... మంటూ దూసుకెళ్లనున్నాయి. హుస్సేన్సాగర్ తీరం వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ తుది (ఫైనల్) పోటీలు ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గెలుపు తర్వాత ఈ ఘనతను సొంతం చేసుకొన్నది. గురువారం గుజరాత్ ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కన్వీన
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్
Manish Sisodia | గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ పార్టీగా అవతరించనుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆ పార్ట�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.
AAP | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ
Arvind Kejriwal | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్�
Delhi Air Quality | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. హస్తినలో బుధవారం గాలి నాణ్యత చాలా అధ్వానంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్�
Viral Video | ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్లో గల నాలుగంతస్తుల భవనం సోమవారం పేకమేడలా కూలిపోయింది. ఆ సమయంలో బిల్డింగ్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచార�
స్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ‘భారత్ బచావో’ పేరిట సన్నాహక సమావేశం నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, గాదె ఇన్నయ్�