ఢిల్లీ వేదికగా మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని అభివృద్ధిలో �
శ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకొన్నది. చెల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ముఖానికి ముసుగులతో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే ఈ దురాగతానికి పాల్
Koppula Eshwar | దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఇప్
జాతీయ రాజకీయ గతిని మార్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విద్వేష, విభజన విధానాలను ఎండగట్టే వారే కరువైన తరుణంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి అడుగు ముందుకేశారు. దేశ ప్రయోజ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.