ఎంసీడీ ఎన్నికల్లో అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. పలువురి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు.
Manish Sisodia | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆప్ సీనియర్ నేత,
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకొన్నది. అత్తార్ రషీద్ (30) బాచ్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకొన్నాడు. అది వికటించి మరణించాడ�
ఢిల్లీలో 2020లో చోటుచేసుకొన్న అల్లర్ల కేసులో జేఎన్యూకి చెందిన విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాన్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో మరో వివాదం తలెత్తింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్-2 బిల్డింగ్ గోడలపై, పలువురు ఫ్యాకల్టీ గది తలుపులపై గుర్తు తెలియ�
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే జరిగిన మరో హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాండవ్ నగర్ ప్రాంతంలో గత మేలో ఓ మహిళ తన భర్తను చంపి, శవాన్ని పది ముక్కలుగా నరికి తూర్పు ఢిల్లీలోని అనేక చోట్ల
Bomb threat | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో యాజమా�
శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో పండవ్నగర్లో లభించిన శరీర భాగాలకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. ఆ భాగాలు మగ వ్యక్తివిగా తేలింది. దీంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మహిపాల్పూర్ ఫ్లై ఓవర్పై వెళ్తున్న ఓ సైక్లిస్టును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ నుజ్జునుజ్జు కాగా, సైక్లిస్టు సుభేందు ఛటర్జీ(50)
ఢిల్లీ మద్యం పాలసీలో అసలు స్కామే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.