జాతీయ రాజకీయ గతిని మార్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విద్వేష, విభజన విధానాలను ఎండగట్టే వారే కరువైన తరుణంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి అడుగు ముందుకేశారు. దేశ ప్రయోజ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
women sub-registrars :ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ నేపథ్యంలో సీఎస్ నరేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజ�
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ యాగం కోసం
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజశ్యామల యాగం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.
స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. అవి చేతిలో లేనిదే చాలా మందికి క్షణం గడవటం లేదు. దీంతో ఎంతో మంది స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. కానీ, వాటి వినియోగం అధికమ
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్పటేట్ మార్గ్లో బీఆర్ఎస్(భారత రాష్ట్ర
ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పా�
అడవుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్స్ శాస్త్రవేత్త పరిమళన్ ప్రశంసించారు.