ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులప�
దేశంలో కొనసాగుతున్న పరువు హత్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం లేదా కులాంతర వివాహాలు చేసుకొన్న కారణంగా ఏ
Delhi | ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్లో ఇవాళ ఉదయం చోట�
కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన డాటా భద్రతా బిల్లు-2022కి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియపై 70 మందికిపైగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమ
అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీలో ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తేవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టుకు ఏ కేసూ చిన్నది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టంచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి స్పందించకుండా బాధితులకు ఉపశమనం కలిగించకపోతే ఇక తామున్నది ఎందుకని ఆయన ప్రశ్ని�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై టీచర్ అతి కిరాతకంగా ప్రవర్తించారు. విద్యార్థినిపై కత్తితో దాడి చేసి, మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది.
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
‘మూర్ఖత్వం మానవుడితో ముష్టి యుద్ధం చేస్తున్న వేళ... మతం పిచ్చెక్కిన మత్త గజంలా, మనుషుల్ని నలగదొక్కుతున్న వేళ... దౌర్జన్యం గర్జన చేసే జగతిలో సౌజన్య పర్జన్యం పలికిస్తాం మనం’ అంటూ ధీమాగా తన తెలంగాణ తత్తాన్ని,
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు