Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏఎస్ఐ బీభత్సం సృష్టించాడు. మద్యమత్తులో ఉన్న పోలీసు అధికారి తన కారుతో ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ఢిల్లీ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి..
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను
Coldwaves | పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలితీవ్రత పెరుగుతున్నది. ఢిల్లీలో మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత తెగ్గే అవకాశం ఉందని వాతావర�
ఢిల్లీలోని సుల్తాన్పురిలో స్కూటీపైన వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే లాక్కెళ్లిన దారుణ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
Earthquake | ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన వేళ దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. నూతన ఏడాదిలోకి అడుగిడిన గంటలోనే హర్యానాలో భూకంపం
Drink Driving | న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో భద్రత కల్పించేందుకు 18వేల బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహ
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ భారతీయ జనతాపార్టీపైన, ఆ పార్టీ నేతలపై మరోసారి విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
snow fallఉత్తరాది రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలుల వల్ల .. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈశాన్య ఉత్తరాదిలో ఉష
క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ను మ�
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఆ ఆక్రోశాన్ని దళిత ప�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలైన ధర్మశాల,