Earth Quake in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘన్ తదితర ప్రాంతాల్లో భూకంప తీవ్రత
రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాట�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది.
Kisan Mahapanchayat | కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని �
Natu Natu Song | దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు’ సాంగ్కు భారత్లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ పాటకు బెస్ట్ ఒరిజినల్ కే
Viral Video | మహిళను ఒక వ్యక్తి ఈడ్చుకొచ్చాడు. ఆమెను బలవంతంగా ప్రైవేట్ క్యాబ్లోకి తోసి పిడిగుద్దులు కురిపించాడు. మరో వ్యక్తి కూడా ఆ కారు వద్ద ఉన్నాడు. అనంతరం వారు అక్కడి నుంచి ఆ కారులో వెళ్లిపోయారు. స్థానికులు �
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిసోడియా జైలు నుంచి బయటికి రావడం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇ
పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార