క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ను మ�
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఆ ఆక్రోశాన్ని దళిత ప�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలైన ధర్మశాల,
Railway track works | కాజీపేట - ఢిల్లీ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. పలు స్టేషన్లలో నాలుగు గంటల పాటు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల,
Delhi dense fog | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున�
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం.
కొవిడ్ తర్వాత చాలామందిలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. అయితే, ఇలాంటి వారు శ్వాస సంబంధ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నార
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ బహుళ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 21 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగినట్లు
నష్టాలను తట్టుకోవడానికి ఓ పత్రిక ఉద్యోగులను తొలగిస్తుంటే చూడలేకపోతున్న ఎడిటర్ తానే ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నారు. దీని వల్ల తనకు వచ్చే జీతం కంపెనీకి మిగులుతుందని, తద్వారా కొంతమంది ఉద్యోగాలైన మిగులు�
సోనియా గాంధీ కూడా శనివారం ఉదయం రెండోసారి ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మనవళ్లు, మనవరాళ్లు, పలువురు కుటుంబ సభ్యులు..
తెలంగాణపై బీజేపీ సర్కారు కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
Aravind Kejriwal | చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నదని, బీఎఫ్-7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి
Delhi | దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. ఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు