imposes ban | వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం వ�
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
Delhi | ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి.
గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల�
Delhi | దేశ రాజధాని ఢిల్లీ ఇంకా చలి గుప్పిట్లోనే ఉన్నది. చల్లని గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. వరుసగా మూడో రోజూ అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీలోని లోధీ రోడ్డులో
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్�
విధులకు హాజరై కారిడార్లో వేచిచూస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులను శుక్రవారం ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలను �
Afghanistan | అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో మ్యుజిషియన్ చేపట్టిన గిటార్ పెర్ఫామెన్స్ను ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్డగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై అతడు సాంగ్ ప్లే చేస్తుండగా వినేందుకు పె�
Air India Flight | ఢిల్లీ నుంచి పారిస్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 218 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు
woman stabbed ఢిల్లీలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నది. 21 ఏళ్ల అమ్మాయిని .. ఆమె ఫ్రెండ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఆదర్శనగర్ ప్రాంతంలో జరిగింది. తనతో ఫ్రెండ్షిప్ను కట్ చేసిన కోపంలో ఉన్న ఆ వ్యక్తి ఆమెన�