ఐఐటీ-జోధ్పూర్, ఢిల్లీ పరిశోధకుల బృందం పండ్ల పక్వాన్ని గుర్తించే సెన్సర్ను సృష్టించింది. లితోగ్రఫీ రహిత డైఎలక్ట్రికల్ పొరతో, నానో నీడిల్ నిర్మాణం కలిగిన పీడీఎమ్ఎస్(పాలీ డై మిథైల్ సిలోక్సేన్)తో �
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు.
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
Viral Video | అది దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్ పార్క్ ఏరియా. మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇంతలో ఓ బాలెనో కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చి.. ముందు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ క్యాబ్ను ఢ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
Nigerian Man | నైజీరియా (Nigerian Man) దేశానికి చెందిన డినోజువో, ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని ఒక భవనంలో నివసిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు మరణించిన సంగతి తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అతడు వింతగా ప్రవర్తిం
ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్థానీ జెండా ఎగురవేస్తామని ఖలిస్థాన్ (Khalistan) మద్దతుదారులు హెచ్చరించారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పా�
ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన శనివారంతో 30వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్న విద్యార్థుల సదస్సును పోలీసులు భగ్నం చేశారు.
భద్రాచలం డివిజన్ పరిధిలో నిర్మించనున్న కొవ్వూ రు రైల్వేలైన్పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని నిలదీశారు. గురువారం లోక్సభలో దీనిపై కేంద్ర
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�
Earthquake | దేశ రాజధాని ఢిల్లీని భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్కు 37 కిలోమీటర్ల దూరంల�
Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Liquor Policy Case) లో అరెస్టైన ఆప్ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)ని కోర్టు మరోసారి పొడిగించింది.
Delhi Quake | అఫ్గానిస్థాన్లోని (Afghanistan) హిందూకుష్ (Hindu Kush) పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, ప�
ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం
అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించ�