న్యూఢిల్లీ, మే 12: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో రూ.710 తగ్గిన తులం బంగారం ధర రూ.61 వేల దిగువకు రూ.60,970 వద్ద నిలిచింది.
వెండి రూ.2,690 తగ్గి రూ.73,445కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,009 డాలర్లు, వెండి 24.10 డాలర్ల వద్ద ఉన్నది.