బంగారం ధరలకు యుద్ధం సెగ గట్టిగానే తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిలకడగా ఉన్న ధరలు భవిష్యత్తులో తీవ్ర ఊగిసలాట భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధిలో మందగమనం, మారుతున్న ద్రవ్య విధాన అంచనా�
బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఆకాశమే హద్దుగా ధరలు దూసుకుపోయినప్పటికీ భారతీయులు మాత్రం ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 71.98 బిలియన్ డాలర్ల విలువ�
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి రేటు రూ.3,500 లేదా 2.26 శాతం పడిపోయి రూ.1,51,500 వద్ద ఆగింది.
గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 అందుకొని రూ.1.44 లక్షలకు చేరుకున్నది.
Gold prices : దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా ఉంది. ఇంతకుముందు రోజు రూ.14,32,90 ఉంది.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతున్నది. త్వరలో రూ.2 లక్షలకు చేరుకుంటున్నదన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గ
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో అతి విలువైన లోహాల ధరలు పతనం చెందాయి.
బంగారం ధరలు కొండదిగుతున్నాయి. పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గతవారంలో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం అంతే వేగంతో తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కె�
నిన్నమొన్నటిదాకా తగ్గుతూపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు పెరుగుతూపోతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో మధ్యప
గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక�
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ రిజర్వు నీళ్లు చల్లడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీ మార్కెట్లకు �
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.5 వేలు లేదా 3.3 శాతం ఎగబాకి రూ.1,57,700కి చేరుకున్నది.
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు సోమవారం రూ.1.52 లక్షలకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్ పతనమవడం ధరలు తగ్గడానికి ప�
బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దూసుకుపోయాయి. స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు పుత్తడి ధర మళ్లీ ఊపందుకున్నది.