ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని డిపార్చర్ గేటు వద్ద ఓ వ్యక్తి తాగిన మైకంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగుచూసింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ముంబైకి
Delhi | దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నార్త్ ఇండియా వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు
imposes ban | వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం వ�
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
Delhi | ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి.
గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల�
Delhi | దేశ రాజధాని ఢిల్లీ ఇంకా చలి గుప్పిట్లోనే ఉన్నది. చల్లని గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. వరుసగా మూడో రోజూ అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీలోని లోధీ రోడ్డులో
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్�
విధులకు హాజరై కారిడార్లో వేచిచూస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులను శుక్రవారం ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలను �
Afghanistan | అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.