దేశ రాజధాని నగరంలో మహిళలకు లభిస్తున్న భద్రతను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తానే వేధింపులకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెను వేధించడమే కాకుండా త�
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
నోయిడా సరిహద్దు సమీపంలోని ఆగ్నేయ ఢిల్లీలోని పార్క్ వద్ద ఈ మంటలు వ్యాపించినట్లు పలువురు ట్విట్టర్ యూజర్లు తెలిపారు. ఈ మంటలు, పొగలు నోయిడా నుంచి కూడా కనిపించినట్లు పేర్కొన్నారు.
Theft news | దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. రూప్ నగర్ ఏరియాలోని శక్తినగర్లో రాత్రివేళ బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని దొంగలు బైకులతో ఢీకొట్టి అతని జేబులో ఉన్నకాడికి
టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సో�
IndiGo flight | ఇది విషాద ఘటన. ఓ ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తూ.. ఆకస్మాత్తుగా రక్తం కక్కున్నాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఇండోర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. బాధిత ప్రయాణికుడిని ఆస్పత్రికి తీ�
తుంటి మార్పిడి శస్త్రచికిత్సలో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 15 నిమిషాల 35 సెకండ్లలో శస్త్రచికిత్సను పూర్తి చేశారు.
అధికార యంత్రాంగం అంతా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నప్పుడు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా అధికారి సరిగా పనిచేయనప్పుడు సదరు అధికారి�
Conspiracy failed | దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జహంగీర్ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీస్ ప్రత్యక విభాగం గురువారం అదుపులోకి తీసుకున్నది. ఇద్దరు జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్�
SpiceJet flight | ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు
దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు చలి, పొగమంచు నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఈ ఉదయం మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో పొగమంచు తగ్గడంతో విజిబిలిటీ మెరుగుపడినట్లు భారత
వాహన పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ‘ఆటో ఎక్స్పో 2023’ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి రెండు రోజులు ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శించండగా..ఆ తర్వాత ఐదు రోజుల పాటు సం