కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా.
సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై
తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యం ఢిల్లీవాసులను మంత్రముగ్ధులను చేశాయి. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్లో, జ్ఞాన్పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2023’ల�
ప్రజలు పార్లమెంటులో పిటిషన్లు వేసేలా, వారు కోరిన అంశాలపై సభలో చర్చ జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలని కోరుతూ కరణ్ గార్గ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ�
జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.
కేంద్రంలోని మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు.
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో హైదరాబాద్ ఆరింటిలో ఓడి ఒకే ఒక పాయింట్తో గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది.
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శుక్రవారం వీక్లీ సమావేశానికి హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎల్జీ సక్సేనా సందేశం పంపారు.