ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది.
ఎల్జీ సక్సేనా నుంచి నేరుగా వచ్చే ఎలాంటి ఆదేశాలనూ పాటించరాదని, వాటిని సంబంధిత మంత్రికి గానీ, ఇన్చార్జికి గానీ పంపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
పదిహేనేండ్ల బీజేపీ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టి.. ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు షెల్లీ ఒబెరాయ్. మొత్తం 266 ఓట్లలో 150 సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పశ్చిమ ఢిల్లీలోన�
ఒక రాష్ట్రంలో కార్లు చోరీ చేసి.. మరో రాష్ట్రంలో వాటి నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్ మార్చేసి.. నకిలీ నంబర్తో ఇంకో రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్న ఘరాన ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అ�
పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఢిల్లీ మేయర్ ఎన్నిక బుధవారం ఎట్టకేలకు జరిగింది. అనుకున్నట్టుగానే ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ చేజిక్కించుకొన్నది. స్థానిక సివిక్ సెంటర్లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్�
పొలిటికల్ ఇంటెలిజెన్స్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం 2015లోనెలకొల్పిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా విప
సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయి, ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ‘గూండాలు ఓడిపోయారు. ప్రజలు గెలిచారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Air India | అమెరికా నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నెవార్క్ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిరిండియా విమానం ( బోయింగ్ 777 -300 ER ఎయిర్క్రాఫ్ట్ )లో సాంకేతిక లోపం తలెత్తింది.
Delhi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్
ఢిల్లీ అశోక్రోడ్ ప్రాంతంలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి లోపలా..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లోనూ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్ను మట్టి కరిపించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కంటే మెరుగైన వ్యవస్థ మరేదీ లేదని మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ మనుగడ సాగించేలా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచి�