రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్
old woman murder | చాలా ఆస్తులున్న వృద్ధురాలి (old woman murder) నుంచి వాటిని కాజేసేందుకు ఒక రియల్టర్, ఇద్దరు పాల వ్యాపారులు కుట్ర పన్నారు. అద్దె వసూలు చేసుకుని స్కూటర్పై వెళ్తున్న ఆమెపై వారు దాడి చేశారు. ఆధారాలు లేకుండా చేస�
రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఢీల్లీ (Delhi) చేరుకున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అ
పెద్దమొత్తంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే బులియన్ ట్రేడర్లు, జ్యూవెలర్లపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు (Tax raids) చేపట్టారు. అక్రమ లావాదేవీల ద్వారా వచ్చి�
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
ఫైవ్స్టార్ హోటల్లో రెండేండ్ల పాటు మకాం వేశాడు. ఐదు నక్షత్రాల ఆతిథ్యం స్వీకరించి ఆపై బిల్లు చెల్లించకుండా చెక్కేశాడు. 603 రోజులు అప్పనంగా అతిధి మర్యాదలు పొందిన ఆ వ్యక్తి స్టార్ హోటల్ను రూ. 58 ల
mobile app | మొబైల్ యాప్ (mobile app) డోన్లోడ్ ఆలస్యంపై ఒక వ్యక్తి ఆగ్రహం చెందాడు. భార్యతో గొడవకు దిగాడు. జోక్యం చేసుకున్న కుమారుడ్ని కత్తితో పొడిచాడు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఘోరం జరిగింది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్స్టేషన్ పరధిలోగల అంబేద్కర్ బస్తీ ఏరియాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) ప్రభావం తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)పై పడింది. తుపాను కారణంగా శుక్రవారం ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం (Rain) కురిసింది.
ఈశాన్య న్యూఢిల్లీ ముఖర్జీ నగర్లోని ఒక విద్యా సంస్థలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పై అంతస్తులో జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు కిటికీలు బద్దలు కొట్టి తాళ్లు, నిచ్చెనల సహా
జమ్ముకశ్మీర్లోని దోడా కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానా, పంజాబ్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది.