ఢిల్లీ అశోక్రోడ్ ప్రాంతంలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి లోపలా..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లోనూ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్ను మట్టి కరిపించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కంటే మెరుగైన వ్యవస్థ మరేదీ లేదని మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ మనుగడ సాగించేలా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సూచి�
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత బీబీసీ స్పందించింది. ఈ మ
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసు�
పెండ్లికి అడ్డు పడిందన్న కోపంతో ప్రియురాలిని చంపి ఫ్రీజర్లో దాచాడు ఓ ప్రేమికుడు. ఢిల్లీలోని నజఫ్ఘర్లో మృతురాలి శవాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు.
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారు చేసింది. ఈ జాబితాలో ము
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయి�
భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండటంతో డీజే బృందం త్వరగా తినాలని క్యాటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు. మెల్లగా తింటున్న డీజే బృందంపై క్యాటరింగ్ సిబ్బంది మండి�