పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార
సాగుకు నీరు, పంటకు కనీస మద్దతు ధర కోసం రైతన్నలు మరోసారి దేశ రాజధానిలో ఆందోళన ప్రారంభించారు. పంజాబ్కు చెందిన ఐదు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఆందోళనకు ద�
ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana bhavan) ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్�
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ పోరాటంలో ఆఖరు వరకు పోరాట యోధురాలు కవిత వెంట ఉంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంల�