జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.
కేంద్రంలోని మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు.
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో హైదరాబాద్ ఆరింటిలో ఓడి ఒకే ఒక పాయింట్తో గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది.
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న వేళ శుక్రవారం వీక్లీ సమావేశానికి హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎల్జీ సక్సేనా సందేశం పంపారు.
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకలను 150 సీసీటీవీ కెమెరాలు, 6 వేల మంది సెక్యూరిటీ ఫోర్స్ మధ్య నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా సిబ్బంది చ�
Strong earthquake | పొరుగు దేశం నేపాల్లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుక�
దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్క
విమానాల్లో ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతున్నది. సోమవారం స్పైస్ జెట్ విమానంలో సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేసి సెక్యూరిటీ సిబ్బందికి అప�
రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా దేశ ఆయుధ శక్తితోపాటు వివిధ కేంద్ర రాష్ట్రాల విశిష్టతలను చూటుతూ నిర్వహించే శకటాల ప్రదర్శన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంట�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎల్జీ సక్సేనా మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడిచింది. సూర్యుడు, చంద్రుడు ఎవరి పరిధుల్లో వారి పనిచేసినట్లుగానే, తమ పనిచేసుకునేందుక
Pee-Gate | మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్గా రియాక్ట్ అయ్యింది. డీజీసీఏ నిబంధనల
Boxer Vijender Singh | మహిళా రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి
Khalistan | దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్పురి, పశ్చిమ్ విహారి, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని