అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత బీబీసీ స్పందించింది. ఈ మ
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసు�
పెండ్లికి అడ్డు పడిందన్న కోపంతో ప్రియురాలిని చంపి ఫ్రీజర్లో దాచాడు ఓ ప్రేమికుడు. ఢిల్లీలోని నజఫ్ఘర్లో మృతురాలి శవాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు.
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారు చేసింది. ఈ జాబితాలో ము
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయి�
భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండటంతో డీజే బృందం త్వరగా తినాలని క్యాటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు. మెల్లగా తింటున్న డీజే బృందంపై క్యాటరింగ్ సిబ్బంది మండి�
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది.విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది. ఈ సందర్భంగా
ఢిల్లీలోని కాంజావాల్ తరహాలో ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయి
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్