ఈశాన్య న్యూఢిల్లీ ముఖర్జీ నగర్లోని ఒక విద్యా సంస్థలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పై అంతస్తులో జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు కిటికీలు బద్దలు కొట్టి తాళ్లు, నిచ్చెనల సహాయంతో కిందకు దిగారు.
10-12 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.