Fire accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఓ కోచింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Students Faint | పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లో పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక కొంత మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పందించి�
Girl Shot At By Boy | కోచింగ్ సెంటర్ క్లాస్రూమ్లో ఒక బాలికపై బాలుడు గన్తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ గాయమైన బాలికను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
Bengaluru boy | ఒక విద్యార్థి కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. (Bengaluru boy) తన వద్ద ఉన్న పార్కర్ పెన్నులు అమ్మి వంద సంపాదించాడు. ఆ డబ్బుతో మూడు నగరాలు చుట్టాడు. బాలుడి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో చేసిన విన్నపానికి ఒ�
ఈశాన్య న్యూఢిల్లీ ముఖర్జీ నగర్లోని ఒక విద్యా సంస్థలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పై అంతస్తులో జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు కిటికీలు బద్దలు కొట్టి తాళ్లు, నిచ్చెనల సహా
coaching centre | కోచింగ్ క్లాస్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే కోచింగ్ సెంటర్లోకి (coaching centre) ప్రవేశం నిరాకరించడంతో మనస్తాపం చెంది రైల్వే స్టేషన్కు చేరుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం : ప్రణాళికతో చదివితే తప్పక విజయం మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్పై పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల కోసం �
ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ అకాడమీ (కేంద్రం) అందుబాటులోకి వచ్చింది. 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 10 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు
పోటీ పరీక్షలు అనగానే నగరంలో అశోక్నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు ఠక్కున గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4 కోసం �
ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాలకు నిరుద్యోగ యువత సన్నద్ధం అవుతుంది. కోచింగ్ తీసుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పీర్జాద�
సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం