సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం
నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయ�