సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు వేసిన పిల్పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగి�
సిగాచి పరిశ్రమలో ఈ ఏడాది జూన్ 30న జరిగిన భారీ పేలుడుతో ఏర్పడిన అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన ఘటనలో ఆరునెలల నిరీక్షణ అనంతరం కనిపించకుండా పోయిన ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు మంజూరయ్య�
Ernakulam Express | విశాఖపట్నం దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా - ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రెండు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమ�
Hyderabad | సిగాచీ సంస్థ సీఈవో అమిత్రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. పాశమైలారం పారిశ్రామికవాడలోని అగ్నిప్రమాదం కేసులో అమిత్రాజ్ను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్ శివారు కాటేదాన్ టాటానగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
కాటేదాన్ టాటా నగర్లో భారీ అగ్నిప్రమాదం( Fire accident) చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో(Plastic industry) ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాస్టిక్ వస్తులు కాలిబూడదయ్యాయి.
Fire Accident | ప్రకాశం జిల్లా చీరాలలో అగ్ని ప్రమాదం జరిగింది. విజయనగర్ కాలనీ వద్ద వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ అగ్నికి ఆహుతైంది.
Sangareddy | శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో(Cotton mill) తెల్లవారు జామున ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం ను�
Rangareddy | హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న స్పెషల్ రైలు బోగీల కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది వె�
Fire accident | వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యర్థాలను పారవేసే ఓ స్క్రాప్ యార్డు (Scrap yard) లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. క్షణాల్లో మంటలు ఆ ఏరియా అంతటా వ్యాపించి అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగ�
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.