Fire Accident | మహబూబ్నగర్ జిల్లా గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మిల్లులో పత్తి నిల్వలు ఎక్కువగా ఉండటంతో వాటికి మంటలు అంటుకుని మి�
Hyderabad | హైదరాబాద్ నగరంలోని హఫీజ్పేట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రుమాన్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Fire accident | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్పూర్ (Gorakhpur) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపట్లోనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, �
ఫ్లైవుడ్, హార్డ్వేర్ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్, హెచ్బీకాలనీ డివిజన్ పరి�
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. సర్కిల్ కార్యాలయం మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జ�
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రాయపట్నంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే షాపు మొత్తం కాలిబూడిదైంది.
Medak | మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు (Travels Bus) ప్రయాణికుల పాలిట యమపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు గద్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాల�
Pithapuram | ఓ భక్తురాలి అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు ని
Fire Accident | పరిశ్రమలో ఈపీటీ బ్లాక్ వద్ద రసాయన పదార్థాలు శుద్ధిచేసే క్రమంలో ఒక్కసారిగా స్పార్క్ లా వచ్చి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో పైభాగంలోని పైకప్పుకు నిప్పంటుకొని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
Bus fire | ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) మంటల్లో చిక్కుకుని 20 మంది మరణించిన ఘటనను మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.