Hyderabad | హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లోని ఓ బట్టల దుకాణంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బం�
ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని ఎస్పీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతులతో పాటు స్పేర్ పార్ట్స్, ట్రాన్స్ ఫార్మర్లలో వినియోగి
Fire accident | నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణ దశలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్లోని యూనిట్-3లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్త�
Fire Accident | మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని రత్లాం జిల్లా (Rathlam District) లో త్రివేండ్రం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ (Trivandrum-Hazrat Nizamuddin Rajdhani Express) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎసీ కోచ్ (AC Coach) నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగ�
భగవంతుడి దర్శనం కోసం గుడికి వెళ్లి వచ్చే సరికి ప్రమాదవశాత్తు ఇంట్లో షాట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతై ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన జవహర్నగర్ పో లీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకు�
Fire Accident | సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
నాంపల్లి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్ వెళ్లాల్సిన రైలు ఏసీ బోగీలో మంటలు వచ్చాయి. నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై నిలిపి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
షార్ట్ సర్క్యూట్ అయి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో ఓ ఫర్నీచర్ షాప్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన గురువారం ఆసిఫ్నగర్లో తీవ్ర కలకలం రేగింది. అనుమతులు లేకుం డా నిర్మించిన భవనంలో కొనసాగుతున్న ఈ ఫర్
సరోజినీదేవి కంటి దవాఖానలోని సీఎంఎస్లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో కాలి బూడిదైనవి కాలం చెల్లిన మందులా? లేదా కొత్తగా కొనుగోలు చేసినవా? అనే వివరాలను అధికారులు వెల్�
ACP Satyanandam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని పటమటలంక ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ ప్రమాదం సంభవించింది. పోలీస్ ఉన్నతాధికారి, ఏసీపీ సత్యానందం నివాసంలో మొదట ఏసీ కంప్రెషర్, ఆ తర్వాత గ్యాస్ సిలి�
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఓ యువకుడు చనిపోయాడు. మైలార్దేవ్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన వికాస్(21) కాటేదాన్ పారిశ్రామికవాడలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్లోకెమ్ పరిశ్రమలోని ఒక బ్లాక్లో ఉదయం హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒ