రసాయన పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కార్మికులు పరుగులు తీశారు. పోలీసులు, కార్మికు లు, పరిశ్రమ యజమానుల వివరాల ప్రకా రం.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్�
ప్రతి సంవత్సరం రసాయన పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు, యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా , కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం ఉదయం వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి, సుభాష్నగర్ డివిజన్, రాంరెడ్డినగర్ సమీపంలోని గంపలబస్తీ ఉన్న సల�
Fire Accident | మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్పల్లి గ్రీన్హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి.
ఎండలు మండి పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వ్యాపార, వాణిజ్య ప్రదేశాలు, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అప్రమత్తతే ఆయుధం
Fire Accident | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని ఓ బట్టల షాపులో మంగళవారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్�
RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప
Fire Accident | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది
Fire accident | అయోధ్య (Ayodhya) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమి (Sri Ram Navami) సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది (Sarayu river) తీరంలోని జమ్తారా ఘాట�
అధికారుల నిర్లక్ష్యం చెరుకు రైతు ఇస్మాయిల్ ఆశలను అగ్నిపాలయ్యేలా చేసింది. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో చివరకు షార్ట్ సర్క్యూట్
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయపూడి సమీపంలోని ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కం�
మధిర మండలంలోని ఆతూరు గ్రామం వద్ద ఉన్న సాయిబాలాజీ కోల్డ్స్టోరేజ్లో విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదం రైతుల కష్టానంతా అగ్గిపాలు చేసింది. కోల్డ్స్టోరేజ్లో నిల్వ ఉంచిన 28వేల మిర్చి బస్తాలు కాలి బూడిదయ్యాయ
కోల్డ్ స్టోరేజీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన రైతుల మిర్చి పంట దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతూర్ గ్రామ సమీపంలో మధ