Fire Accident | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రామా టాకీస్లో మంటలు చెలరేగాయి. దీంతో థియేటర్ దగ్ధమైంది.
Cook Keshav Negi: ఢిల్లీ హోటల్ ప్రమాదంతో లింకున్న కుక్ కేశవ నేగిని పోలీసులు అరెస్టు చేశారు. వంటమనిషి కేశవ్ నిర్లక్ష్యం వల్లే.. హోటల్లో అగ్నిప్రమాదం భారీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్టవ
NTR Statue | నల్గొండ పట్టణంలో అపశృతి నెలకొంది. ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. భర్త చన�
Miryalaguda | నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించడం తీవ్ర విషాదాన్న�
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. వికాస్మార్గ్లోని స్కూల్ ఆఫ్ ఫ్లానింగ్ భవనం రెండో అంతస్తులో ఉదయం మంటలు చెలరేగాయి.
Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి.
సుభాష్నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
సుభాష్నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Fire Accident in MGBS | హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి శివారులో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అగ్నిమాపక శా
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ఖాన్పేటలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంట పొలాల్లో కొయ్యకాలుకు మంట పెట్టడంతో భారీగ�