Swapnalok Complex | సికింద్రాబాద్ పాట్నీ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ (Swapnalok Complex)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Paravada Pharmacity | ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ (Dakshin Energy) కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Lucknow Coaching Center: ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం.. సుమారు 14 మందిని బలితీసుకున్నది. లోక్నోలోని అలీఘడ్ ప్రాంతంలో ఉన్న సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం అగ�
Coaching Center: లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. అనేకమంది విద్యార్థులు ఆ సెంటర్లో చిక్కుకున్నారు. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు ఓ ప్రత్యక్ష సాక్�
ఎలిగేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల వైపు ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇనుప ఫెన్సింగ్ పై పడి శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న న్యాతరి శంకరయ్యకు చెందిన
Fire Accident News | ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్పురి/తుగ్లకాబాద్ (Govindpuri/Thuglakabad) ఎక్స్టెన్షన్ ప్రాంతంలో జూన్ 12న జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ఊహించని మలుపు వెలుగుచూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electric Shortcircute) కారణంగా�
పశ్చిమబెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ బిల్డింగ్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఇందులో ఈవీఎంలతో పాటు ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి.
Fire Accident | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రామా టాకీస్లో మంటలు చెలరేగాయి. దీంతో థియేటర్ దగ్ధమైంది.
Cook Keshav Negi: ఢిల్లీ హోటల్ ప్రమాదంతో లింకున్న కుక్ కేశవ నేగిని పోలీసులు అరెస్టు చేశారు. వంటమనిషి కేశవ్ నిర్లక్ష్యం వల్లే.. హోటల్లో అగ్నిప్రమాదం భారీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్టవ
NTR Statue | నల్గొండ పట్టణంలో అపశృతి నెలకొంది. ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. భర్త చన�
Miryalaguda | నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించడం తీవ్ర విషాదాన్న�