మణికొండలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. బీఆర్సీ బిల్డింగ్ పక్కన ఓ వాణిజ్య దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడం తో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఊహించని ఈ ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Fire Accident | డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (Republic of Cango) లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లో జరిగిన పెళ్లి పార్టీ (Marriage party) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది ప్రాణాలు కో�
Fire Accident | విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్య
Islamabad hospital | పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రఖ్యాత ఆసుపత్రి (Hospital) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire accident) లో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయార�
అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్ గోదాంలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్వాన్ మొగల్�
Fire At Income Tax Office | ఆదాయపు పన్ను కార్యాలయం భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బేస్మెంట్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు.
Fire Accident | ఇండోనేషియా (Indonesia) లోని బాలి (Bali) సమీపంలో ఓ ఓడలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో ఆ ఓడ (Ferry) లోని 172 మంది అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు (Rescue teams) వెంటనే రంగంలోకి దిగి సహాయక చ
అమెరికాలో విషాదం నెలకొంది. 15 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన హన్మకొండ జిల్లా విద్యార్థి మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.
FSL Fire Accident | రాష్ట్రంలో నేరాలపై పోలీసులు జరిపే పరిశోధనకు గుండెకాయ లాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటికి 6 నెలలు పూర్తయింది. ఆ ప్రమాదంలో కొన్ని వేల ఫైళ్లు, ఎన్నో కేసులకు �
కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా కడేచూర్-బడియాల్ పారిశ్రామిక వాడలో విషాద ఘటన చోటు చేసుకున్నది. సీఐఎల్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన కర్మాగారంలో మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో రసాయనాలు లీక
NHRC Notices | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం పై జాతీయ మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించిది. గుట్ట కింద ఉన్న ఒక దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పక్కనే ఉన్న 15 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.