Nampally Fire Accident | నాంపల్లి స్టేషన్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మృతుడి చివరి ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nampally Fire Accident :ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి ఒక బాధితుడి కాల్ రికార్డింగ్ ఆడియో లీకైంది. మృతుల్లో ఒకరైన ఇంతియాజ్ అనే యువకుడు.. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి, రక్షించమని వేడుకున్నాడు.
Kolkata Fire | గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మరణించిన వారి సంఖ్య 21కు చేరింది. మరో 28 మంది అదృశ్యమయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని పోలీస్ అధికారి తెలిపారు.
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపు ఉన్న భవనంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షోరూమ్ గోడౌన్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తాన
Fire Accident | హైదరాబాద్లోని హయత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Hyderabad | హైదరాబాద్లోని అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రూ వాల్యూ కార్ల షోరూంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నార�
Hyderabad | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
Kakinada | సంక్రాంతి వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో ఊరుఊరంతా భస్మమైంది. ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.
Fire accident | చెప్పులు, బూట్లు తయారయ్యే ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నరేలా భోర్గఢ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడం�
జర్మనీలోని మాగ్డేబర్గ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్రెడ్డి-స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54మంది మరణించిన దుర్ఘటనపై రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు వేసిన పిల్పై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగి�