Fire Station | దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేనందున ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ స్టేషన్ దౌల్తాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్, సిద్దిపేట దుబ్బాక పట్టణాలలో మాత్రమే అందుబాటులో ఉండడం వలన ఎక్క�
Fire Accident | దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పబ్బ అశోక్ గుప్త కుటుంబ సభ్యులతో తన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం అర్ధరాత్రి కూలర్కు షార్ట్ సర్క్యూట్ రావడంతోపెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆందో
Airlines Fire | అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్
తూర్పు ఇరాక్లో ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుట్ నగరంలో ఈ మాల్ను ఓ వారం క్రితమే ప్రారంభించారు. బుధవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదు అంతస్త�
సనత్నగర్లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Narayanapeta | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం మక్తల్ మండలం కచ్వార్ గ్రామం వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైపులు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన కంపెనీకి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధమైంది.
సిగాచి పరిశ్రమ ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ ఆగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలో చెలరేగి లారీ, జేసీబీతో ప�
అగ్గి పుడితే సర్వం బూడిదే... అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుందని, యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్నిప్రమాదం (Fir Accident) జరిగింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro waste management) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి.
కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైనా ఘటన కేశంపేట (Keshampet) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె క�