Cargo ship | మూడు వేల కార్ల లోడుతో మెక్సికో (Mexico) కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక (Cargo ship) ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి.
Fire Accident: ఢిల్లీలోని రితాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Fire accident | ఫర్నీచర్ గోదాము (Furniture Godown) లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా స్క్రాప్ షాపు (Scrap shop) లో చెలరేగిన మంటలు తర్వాత పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాముకు అంటుకున్నాయి.
రామగుండం ఎరువుల కర్మాగారం లో శనివారం రాత్రి బీ షిఫ్ట్ లో జరిగిన ప్రమాదం లో అస్వస్థతకు గురైన మెకానిక్ విభాగం లో పనిచేస్తున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ కి చెందిన ఎండీ.అఫ్జల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో కో
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం �
Tree | సోమవారం సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో భారీ వేప చెట్టుఓ మంటలు అంటుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
అగ్ని ప్రమాదంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రింగ్బస్తీలో నివాసముండే సాయి (27) ప్రైవేటు ఉద్యోగి. అతడి తల్లిదండ్రులు శనివారం గుడికి వెళ్లగా సాయి ఒక్కడే ఇంట్లో ఉ�
కరీంనగర్ ప్రధాన రహదారి పక్కనే స్క్రాప్ ధరూర్ గ్రామంలో రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఓ ప్లాస్టిక్ స్క్రాప్ (పాత ప్లాస్టిక్ డబ్బాల) దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలను అగ్నిమాపక సిబ్బంది సంఘటన�
AIG Hospital | హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో శనివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంట
Madapur | మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏలాంటి గాయాలు కాలేదు.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే 17 మంది ప్రాణాలు కోల్పోయారని గుల్జార్ హౌస్ ఘటనలో మృతుల కుటుంబసభ్యురాలు సంతోషి గుప్తా అన్నారు.
అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్హాల్లో అగ్ని ప్ర
నగరంలో జరిగే అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు షార్ట్ సర్క్యూట్తోనే జరుగుతున్నాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. భవనాల్లో వాడే విద్యుత్ పరికరాలు నాణ్యతగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్