ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. దిల్సుఖ్నగర్కు చెందిన సుదర్శన్ తన కారులో మైలార్దేవ్పల్లి నుంచి దిల్సుఖ్నగర్కు వెళ్తున్నాడు.
ప్రమాదవశాత్తు ఓ రబ్బర్ పరిశ్రమలో మంటలు చెలరేగిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్లోని నేతాజీనగర్లో �
MLA Talasani | ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేలా నిబంధనలున్నా, రెవెన్యూ అధికారులు ఆ దిశగా బాధ్యతగా స్పందించడం లేదని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించార�
రంగారెడ్డి జిల్లా కాటేదాన్లోని (Katedan) నేతాజీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్లో ఉన్న శివం రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రబ్బరు సామాగ్రి ఎక్కువగా ఉండటంతో భారీ�
తిరుపతి (Tirupati ) గోవిందరాజస్వామి ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడి ముందుభాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. నోయిడాలోని సెక్టార్ 2లో ఉన్న ఓ పెయింట్ ఇండస్ట్రీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
Cargo ship | మూడు వేల కార్ల లోడుతో మెక్సికో (Mexico) కు వెళ్తూ అగ్నిప్రమాదానికి గురైన ఆ కార్గో నౌక (Cargo ship) ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఆ నౌకలో మంటలు చెలరేగాయి.
Fire Accident: ఢిల్లీలోని రితాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Fire accident | ఫర్నీచర్ గోదాము (Furniture Godown) లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా స్క్రాప్ షాపు (Scrap shop) లో చెలరేగిన మంటలు తర్వాత పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాముకు అంటుకున్నాయి.
రామగుండం ఎరువుల కర్మాగారం లో శనివారం రాత్రి బీ షిఫ్ట్ లో జరిగిన ప్రమాదం లో అస్వస్థతకు గురైన మెకానిక్ విభాగం లో పనిచేస్తున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ కి చెందిన ఎండీ.అఫ్జల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో కో
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం �
Tree | సోమవారం సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో భారీ వేప చెట్టుఓ మంటలు అంటుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
అగ్ని ప్రమాదంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రింగ్బస్తీలో నివాసముండే సాయి (27) ప్రైవేటు ఉద్యోగి. అతడి తల్లిదండ్రులు శనివారం గుడికి వెళ్లగా సాయి ఒక్కడే ఇంట్లో ఉ�