గుల్జార్ హౌస్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బందికి సరైన వసతులు లేకపోవడంతో వేగంగా మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో గుల్జార్హౌస్ వద్ద శ్రీకృష్ణ పెరల్స్ భవనంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనను తెలంగాణ మానవహక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.
హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామునే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్కు కూతవేటు దూరంలో అగ్ని కీలలు 17 మందిని బలితీసుకున్నాయి. నిద్రలో ఉండగా.. దట్టంగ�
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుల్జార్ హౌస్ లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా 17 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ అబ్బాస్�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఓ కోచింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Fire Accident | గుల్జార్హౌస్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీలోని గుల్జార్హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఘటన జరుగడం అత్యంత దురద
KCR | పాతబస్తీ (Old city) లోని చార్మినార్ (Charminar) సమీపంలోగల గుల్జార్ హౌస్ (Guljar house) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire accident) పై బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో విషాదం చోటుచేసుకున్నది. చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లోని (Mirchowk) గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, నలుగుర