దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. వికాస్మార్గ్లోని స్కూల్ ఆఫ్ ఫ్లానింగ్ భవనం రెండో అంతస్తులో ఉదయం మంటలు చెలరేగాయి.
Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి.
సుభాష్నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
సుభాష్నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Fire Accident in MGBS | హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి శివారులో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అగ్నిమాపక శా
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ఖాన్పేటలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంట పొలాల్లో కొయ్యకాలుకు మంట పెట్టడంతో భారీగ�
అగ్ని ప్రమాదంలో ఈత, తాటిచెట్లు కాలిపోవడం బాధాకరమని, గీత కార్మికులకు ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
కేబీఆర్ పార్కు బయట వాక్వేలో శనివారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ వాక్వేలో చెత్తాచెదారంతో పాటు రాలిన ఆకులను సిబ్బంది కుప్పగా పోశారు. ఎవరో సిగరెట్ తాగి పారవేయడంతో మంటలు చెల�
ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధమైన ఘటన జూలూరుపాడు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణానికి చెందిన దంపతులు సూటీపై ఖమ్మం వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో జూలూ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, తాటిగూడెం రెవెన్యూ గ్రామాల్లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, మామిడి తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు.