AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్పై మంగళవా�
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
ఐదు, పది కాదు 33 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఇంటి పెద్ద హఠాత్తుగా తిరిగి వస్తే ఎలాగుంటుంది? చనిపోయాడనుకుని శ్రాద్ధకర్మలు కూడా చేసిన ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంటి? ఇలాంటివి మనం సినిమాల్లో, సీరియళ్లలో చూస్త�
Telangana | న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు, తెలంగాణ తల్�
Apple India | మొబైల్ ఫోన్లలో ఐఫోన్కు ఉండే ఆ క్రేజే వేరు. ఆ ఫోనంటే భారతీయులకు సైతం మక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ భారత్లో రెండు స్టోర్లను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మ�
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను (Cylinder Price) స్వల్పంగా తగ్గిస్తూ వస్తు�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది.
Pakistan High Commission | దేశ రాజధాని ఢిల్లీలోని స్కూల్ కార్యకలాపాలను పాకిస్థాన్ హైకమిషన్ నిలిపివేసింది. (Pakistan mission school) విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రోహిణి ప్రాంతంలో నిన్న సాయంత్రం ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెపై 21 సార్లు కత్తితో పొడిచి చంపాడ�
సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కెచ్తో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్కామర్ల చేతిలో నిలువునా మోసపోయారు.
Mamata Banerjee | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wrestling federation chief) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమ బెం
Delhi | ఢిల్లీ భారీ వర్షం.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం (Rainfall) కురిసిం