న్యూఢిల్లీ: రెండు అనుమానాస్పద బ్యాగులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. త్రిలోక్పురి ప్రాంతంలో రెండు అనుమానాస్పద బ్యాగులు ఉన్నట్లు బుధవారం ఉదయం పోల
1,700 Delhi police personnel tested Corona positive from Jan 1 to Jan 12 | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరోనా విలయం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పోలీస్శాఖపై సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెల ఒకటి నుంచి బుధవారం వ�
Delhi Police | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్(క్రైమ్ బ్రాంచ్)తో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు వర్గాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. తాజాగా సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు వెయ్యి మందికి పా
Viral | దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి.
Bulli Bai App | తన ప్రవర్తన ఏం మారలేదని.. తానేమీ తప్పు చేయలేదు.. అనే విధంగా నీరజ్ ప్రవర్తన ఉన్నట్టు తెలుస్తోంది. తనలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులకు అనిపించిందట
Tihar Jail | ఓ ఖైదీ దొంగచాటుగా మొబైల్ ఫోన్ సంపాదించాడు. దాంతో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు జైలు అధికారులకు తెలిసింది. ఆ ఖైదీపై నిఘా పెట్టిన అధికారులు.. అతని బ్యారక్
న్యూఢిల్లీ: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో వేలం వేస్తున్నట్లు పోస్టు చేసిన నిందితులను పోలీసు
fake news | ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎన్నికల కమిషన్ (EC) రూ.350 జరిమానా విధించనుందనే వార్త సోషల్ మీడియాలో షికారుచేస్తున్నది. ఈ పుకారుపై (Fake news) ఢిల్లీ పోలీసులు
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ (Oxygen) సిలిండర్లు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్
Gautham Gambhir | మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు రెండు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒకటి ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రాగా, మరొకటి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు �
న్యూఢిల్లీ: వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గోల్డ్ చైన్ ధరించిన మహిళా పోలీస్ను ఎర వేయడంతో అతడు దొరికిపోయాడు. నైరుతీ