Heroin | దేశ రాజధానిలో భారీ మొత్తంలో మత్తుమందు పట్టుబడింది. బుధవారం ఉదయం ఢిల్లీ పోలీస్కు చెందిన నార్కొటిక్స్ బృందం రాజధాని శివార్లలో హెరాయిన్ అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నది
3 Bank Staff Among 12 Arrested For Trying To Withdraw Money From NRI Account: Delhi Police | ఎన్ఆర్ఐ ఖాతా నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేసేందుకు యత్నించిన కేసులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సహా 12 మందిని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నెట్
భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాది( Pakistan Terrorist )ని మంగళవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర అక్రమ ఆయుధ సిండికేట్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. మేవత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయుధాల వ్యాపారి ఇషాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 సెమీ ఆటోమేటిక�
Delhi Police: గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ను అక్కడి పోలీసులు ( Delhi Police ) అరెస్ట్ చేశారు.
దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ( Delhi Airport )లో భద్రతను భారీగా పెంచారు. ఉగ్రవాద సంస్థ అల్ఖైదా నుంచి ఢిల్లీ పోలీసులకు ఓ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రక�
అవి భారీ షిప్పింగ్ కంటైనర్లు. ఇప్పుడవి సరుకుల రవాణా వదిలేసి ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్ద పెద్ద గోడల్లాగా కనిపిస్తున్నాయి. వీటిని అక్కడ ఉంచింది పోలీసులే కావడం గమనార్హం. పంద్రాగస్ట్ వేడుక
కాలా జథేడి గ్యాంగ్ | రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మోస్టు వాటెండ్ లేడీ డాన్ అనురాధ చౌదరిని ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేకం బృందం ఇవాళ అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు ఎవరినైనా ఈ చట్టం కింద అరెస్�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభ�
న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీ పోలీసు అధికారుల్లో ఆందోళన పెరిగి�
ఢిల్లీ పోలీసులకు రూ.25వేల జరిమానా విధించిన కోర్టు | ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు పోలీసులకు చీవాట్లు పెట్టింది. అలాగే ఎస్హెచ్ఓతో సహా మరొకరికి కోర్టు రూ.25వ
భారీగా హెరాయిన్ పట్టివేత | దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు భారీగా పట్టుకున్నారు. స్పెషల్ పోలీసుల బృందం 350 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. దాన్ని