న్యూఢిల్లీ: ట్విటర్కు ఇన్నాళ్లూ ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణలను ప్రభుత్వం తొలగించిన సమయంలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిని గత నెలలో ఢిల్లీ ప�
ప్రధాని | ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్(22) అనే యువకుడు నిన్న రాత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్షా మిస్సింగ్!.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు | కేంద్ర హోంమంత్రి అమిత్షా తప్పిపోయారా?.. వాస్తవానికి అలాంటిదేమీ లేదు. కానీ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ట్విట్టర్
న్యూఢిల్లీ: నకిలీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ఏడుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో వీటిని తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో కోట్ద్వ
న్యూఢిల్లీ: కరోనా సోకిన వృద్ధుడ్ని ఒక కుటుంబం ఇంట్లో ఒంటరిగా వదిలేసింది. ఆయన కుమార్తె సమాచారంతో స్పందించిన పోలీసులు అతడ్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ము
బీజేపీ నాయకుడు | భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ బీజేపీ మాజీ
న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్లో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కరుడు గట్టిన
న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు కాల్పులు జరుపగా అతడి అనుచరుల్లో ఒకరు మరణించగా మరొకరు గాయపడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం �