న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మతో పాటు టీవీ జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ అంశంలో రెండు ఎఫ్ఐఆర్లన�
న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు హ�
ట్రాఫిక్ పోలీసులంటేనే ప్రజలకు అదో రకమైన తిక్క. అన్నీ ఉన్నా.. ప్రజలతో సఖ్యంగా వ్యవహరించరని, చాలా కఠినంగా వుంటారని తెగ ప్రచారంలో వుంది. అన్నీ ఉన్నా.. ఫొటోలు కొట్టి, జరిమానాలు విధిస్తారని
జైపూర్: రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఆదివారం ఉదయం జైపూర్ చేరుక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ మర్డర్ కేసును ఢిల్లీ పోలీసులు రెండు రోజుల్లో ఛేదించారు. 300 సీసీటీవీల ఫుటేజ్, ఒక మెట్రో కార్డ్ సహాయంతో నిందితులను గుర్తించారు. వారిలో ఒకరిని మంగళవార�
న్యూఢిల్లీ : ఓ యువకుడి ఆత్మహత్యకు ప్రతీకారంగా ఓ యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఈ ఘటన ఢి�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శనివారం హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుడు పుష్పా సినిమా తరహాలో ‘తగ్గేదేలే’ స్టైల్లో మీడియాకు పోజిచ్చాడు. ఈ హింసాత్మక ఘటనలకు సం
అమరావతి : విజయవాడలో ఢిల్లీలో గురువారం తనిఖీలు నిర్వహించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి.. యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీటి మూ�
న్యూఢిల్లీ: స్కూల్ బయట ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాట మరో విద్యార్థి ఉసురు తీసింది. వైరి వర్గంలోని ఓ వ్యక్తి గన్తో కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నైరుతి ఢిల్లీలోన
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూస
ఢిల్లీలోని సీమాపూరిలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ బ్యాగులో భారీగా ఐఈడీ బాంబులు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకే�
ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు లభించింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకన్నారు. అయితే ఆ బ్యాగులో ఐఈడీ బాం�
న్యూఢిల్లీ : ఓ ఎంబీఏ విద్యార్థిని ఇద్దరు కిడ్నాప్ చేసి.. తుపాకీతో బెదిరించి నగ్నంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను అడ్డు పెట్టుకుని సదరు విద్యార్థి నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘట