Shraddha Walkar | శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆఫ్తాబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధాను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నర
Aftab Ameen Poonawala:సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్ను చంపిన కిల్లర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఢిల్లీ పోలీసులు నార్కో పరీక్షలు చేయనున్నారు. అఫ్తాబ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు అతనికి �
RAW | దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. రీసెర్చ్, అనాలసిస్ వింగ్ (RAW) కు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూఢిల్లీ లోధి కాలనీలో ఉన్న ఏజెన్సీ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీం�
Crime news | దాదాపు 24 ఏండ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చదివింది కరెక్టే. 24 ఏండ్ల క్రితం చచ్చిన వ్యక్తే
Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
Navika Kumar: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్�
Helmet Safety: ఈ వీడియో చూశారా. ఇదో వింత ఘటన. కొన్ని సెకన్ల తేడాలోనే రెండుసార్లు ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హెల్�
ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ పోలీసులు తాజాగా సమన్లు జారీ చేశారు.
న్యూఢిల్లీ : కుటుంబ విబేధాల కారణంగా మామపై ఓ మహిళా ఎస్ఐ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీనగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఢిల్లీ డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా ఎస్ఐక�
న్యూఢిల్లీ: దేశంలో పేరు మోసిన ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కార్లను అతడు చోరీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల అనిల్ చౌహాన్ గ�
జైపూర్: సుమారు ఆరు కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన దొంగలు.. అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కారు. ఓ క్యాబ్ డ్రైవర్కు పేటీఎం ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసిన ఆ దొంగలు పోలీసుల విచారణలో దొరికిపోయారు. ఢి
న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిత్ను ఘాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు నేతను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, పోలీస్స్టేషన్కు త�