ఇది డిజిటల్ యుగం. సోషల్మీడియా కాలం. నెటిజన్లకు ఏది చెప్పాలన్నా మీమ్స్ రూపంలో లేదా సినిమా డైలాగులతో వారి భాషలో చెప్పాలి. అప్పుడే వాళ్లు ఆ విషయాన్ని ఆనందంగా బుర్రకెక్కించుకుంటారు. ఇదే ట్రిక్ను
Sidhu Moose Wala | సింగర్, కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హంతకుడు అంకిత్ సిర్సాను పోలీసులు అరెస్టు చేశారు. సిర్సాతోపాటు లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్ గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరు మోస్ట్ వాంట�
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను పాటియాలా హౌస్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు 14 రోజుల జ్యుడి
న్యూఢిల్లీ, జూన్ 27: ప్రముఖ జర్నలిస్టు, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం మూడు గంటల పాటు రాహుల్ను ఈడీ విచార
మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ జిందాల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, హిందూమత ప్రచారకర
లైంగికదాడులను ప్రోత్సహించేలా యాడ్లను రూపొందించిన పర్ఫ్యూమ్బ్రాండ్ లేయర్పై కేసు నమోదైంది. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతీ మలివాల్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు.
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మతో పాటు టీవీ జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ అంశంలో రెండు ఎఫ్ఐఆర్లన�
న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు హ�
ట్రాఫిక్ పోలీసులంటేనే ప్రజలకు అదో రకమైన తిక్క. అన్నీ ఉన్నా.. ప్రజలతో సఖ్యంగా వ్యవహరించరని, చాలా కఠినంగా వుంటారని తెగ ప్రచారంలో వుంది. అన్నీ ఉన్నా.. ఫొటోలు కొట్టి, జరిమానాలు విధిస్తారని
జైపూర్: రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఆదివారం ఉదయం జైపూర్ చేరుక