Delhi | ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్లో ఇవాళ ఉదయం చోట�
నేరస్థులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు సంబంధించిన తెలంగాణ చట్టాన్ని ఢిల్లీలో అమలు చేసే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Shashi Tharoor | తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయమై గతంలో పాటియాలా హౌస్ కోర్టు శశిథరూర్కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ �
వ్యాపారి కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులు మాయమయ్యాయని చెప్పాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని తెలిపాడు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మహిపాల్పూర్ ఫ్లై ఓవర్పై వెళ్తున్న ఓ సైక్లిస్టును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ నుజ్జునుజ్జు కాగా, సైక్లిస్టు సుభేందు ఛటర్జీ(50)
Shraddha Walkar | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు రేపు నార్కో టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Shraddha Walkar | శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆఫ్తాబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధాను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నర
Aftab Ameen Poonawala:సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాల్కర్ను చంపిన కిల్లర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఢిల్లీ పోలీసులు నార్కో పరీక్షలు చేయనున్నారు. అఫ్తాబ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు అతనికి �
RAW | దేశ రాజధాని ఢిల్లీలో విషాదం నెలకొంది. రీసెర్చ్, అనాలసిస్ వింగ్ (RAW) కు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూఢిల్లీ లోధి కాలనీలో ఉన్న ఏజెన్సీ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీం�
Crime news | దాదాపు 24 ఏండ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చదివింది కరెక్టే. 24 ఏండ్ల క్రితం చచ్చిన వ్యక్తే