ప్లే బాయ్, మేల్ ఎస్కార్ట్ ఉద్యోగాల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసే యువకులను ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేశారు. వారిలో ఒక వ్యక్తి ఎన్నారై మహిళగా నటించాడు. ఆడ గొంతుతో ఆ యువకులతో మాట్లాడాడు.
సరైన ఉద్యోగం లేదని దీర్ఘకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఎయిర్ హోస్టెస్ (27) భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం కోల్కతాలో వెలుగుచూసింది.
Swati Maliwal | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూతుళ్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశ�
Republic Day | రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నాడు ఇద్దరు అనుమానిత
Kanjhawala death case | ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చంపిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. స్కూటీని కారు ఢీకొట్టిన సమయంలో
Delhi Incident | ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే
Kanjhawala death case | ఖంజావాలాలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి, ఆమె మరణానికి కారణమైన నిందితులకు రోహిణి కోర్టు
Delhi Incident | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కాంజావాలా ఘటనపై పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన యువతిని కారు కేవలం 4 కిలోమీటర్లు
Delhi Incident | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ ఓ యువతి స్కూటీని ఢీకొట్టిన కారు.. అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 20 ఏండ్ల వయసున్న యువతి మృతి
Bihar Hooch tragedy బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన కేసులో పోలీసులు కీలక అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నింది
Delhi | ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్లో ఇవాళ ఉదయం చోట�
నేరస్థులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు సంబంధించిన తెలంగాణ చట్టాన్ని ఢిల్లీలో అమలు చేసే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి.