Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
Navika Kumar: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్�
Helmet Safety: ఈ వీడియో చూశారా. ఇదో వింత ఘటన. కొన్ని సెకన్ల తేడాలోనే రెండుసార్లు ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హెల్�
ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ పోలీసులు తాజాగా సమన్లు జారీ చేశారు.
న్యూఢిల్లీ : కుటుంబ విబేధాల కారణంగా మామపై ఓ మహిళా ఎస్ఐ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీనగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఢిల్లీ డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా ఎస్ఐక�
న్యూఢిల్లీ: దేశంలో పేరు మోసిన ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కార్లను అతడు చోరీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల అనిల్ చౌహాన్ గ�
జైపూర్: సుమారు ఆరు కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన దొంగలు.. అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కారు. ఓ క్యాబ్ డ్రైవర్కు పేటీఎం ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసిన ఆ దొంగలు పోలీసుల విచారణలో దొరికిపోయారు. ఢి
న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిత్ను ఘాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు నేతను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, పోలీస్స్టేషన్కు త�
న్యూఢిల్లీ : దొంగనెపంతో ఓ మహిళను 24 గంటల పాటు నగ్నంగా బంధించి, హింసించారు. ఈ అవమానాన్ని భరించలేని బాధితురాలు ఎలుకల మందు తాగింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. దక్షిణ ఢిల్లీలోని ఓ ఇ�
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ విహా
న్యూఢిల్లీ : కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవ�
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం బ్యానర్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉంచారు. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఢిల్లీలో�