న్యూఢిల్లీ : దొంగనెపంతో ఓ మహిళను 24 గంటల పాటు నగ్నంగా బంధించి, హింసించారు. ఈ అవమానాన్ని భరించలేని బాధితురాలు ఎలుకల మందు తాగింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. దక్షిణ ఢిల్లీలోని ఓ ఇ�
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ విహా
న్యూఢిల్లీ : కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవ�
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమం బ్యానర్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉంచారు. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఢిల్లీలో�
ఇది డిజిటల్ యుగం. సోషల్మీడియా కాలం. నెటిజన్లకు ఏది చెప్పాలన్నా మీమ్స్ రూపంలో లేదా సినిమా డైలాగులతో వారి భాషలో చెప్పాలి. అప్పుడే వాళ్లు ఆ విషయాన్ని ఆనందంగా బుర్రకెక్కించుకుంటారు. ఇదే ట్రిక్ను
Sidhu Moose Wala | సింగర్, కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హంతకుడు అంకిత్ సిర్సాను పోలీసులు అరెస్టు చేశారు. సిర్సాతోపాటు లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్ గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరు మోస్ట్ వాంట�
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను పాటియాలా హౌస్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు 14 రోజుల జ్యుడి
న్యూఢిల్లీ, జూన్ 27: ప్రముఖ జర్నలిస్టు, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం మూడు గంటల పాటు రాహుల్ను ఈడీ విచార
మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ జిందాల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, హిందూమత ప్రచారకర
లైంగికదాడులను ప్రోత్సహించేలా యాడ్లను రూపొందించిన పర్ఫ్యూమ్బ్రాండ్ లేయర్పై కేసు నమోదైంది. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతీ మలివాల్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు.