న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ మర్డర్ కేసును ఢిల్లీ పోలీసులు రెండు రోజుల్లో ఛేదించారు. 300 సీసీటీవీల ఫుటేజ్, ఒక మెట్రో కార్డ్ సహాయంతో నిందితులను గుర్తించారు. వారిలో ఒకరిని మంగళవార�
న్యూఢిల్లీ : ఓ యువకుడి ఆత్మహత్యకు ప్రతీకారంగా ఓ యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఈ ఘటన ఢి�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్పురిలో శనివారం హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుడు పుష్పా సినిమా తరహాలో ‘తగ్గేదేలే’ స్టైల్లో మీడియాకు పోజిచ్చాడు. ఈ హింసాత్మక ఘటనలకు సం
అమరావతి : విజయవాడలో ఢిల్లీలో గురువారం తనిఖీలు నిర్వహించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి.. యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీటి మూ�
న్యూఢిల్లీ: స్కూల్ బయట ఇద్దరు విద్యార్థుల మధ్య కొట్లాట మరో విద్యార్థి ఉసురు తీసింది. వైరి వర్గంలోని ఓ వ్యక్తి గన్తో కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నైరుతి ఢిల్లీలోన
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూస
ఢిల్లీలోని సీమాపూరిలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ బ్యాగులో భారీగా ఐఈడీ బాంబులు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకే�
ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు లభించింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకన్నారు. అయితే ఆ బ్యాగులో ఐఈడీ బాం�
న్యూఢిల్లీ : ఓ ఎంబీఏ విద్యార్థిని ఇద్దరు కిడ్నాప్ చేసి.. తుపాకీతో బెదిరించి నగ్నంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను అడ్డు పెట్టుకుని సదరు విద్యార్థి నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘట
న్యూఢిల్లీ: రెండు అనుమానాస్పద బ్యాగులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. త్రిలోక్పురి ప్రాంతంలో రెండు అనుమానాస్పద బ్యాగులు ఉన్నట్లు బుధవారం ఉదయం పోల
1,700 Delhi police personnel tested Corona positive from Jan 1 to Jan 12 | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరోనా విలయం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పోలీస్శాఖపై సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నెల ఒకటి నుంచి బుధవారం వ�
Delhi Police | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ అడిషనల్ కమిషనర్(క్రైమ్ బ్రాంచ్)తో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు వర్గాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. తాజాగా సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు వెయ్యి మందికి పా
Viral | దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి.