మెంబర్స్ ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ ఒబెస్ట్రెసియాన్స్, గైనకాలజిస్టు లండన్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ పి.ప్రతిభ ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమ�
మన ఊరు-మన చరిత్రపై త్వరలోనే అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, తెలుగు-చరిత్ర విభాగాల అధ్యాపకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆ
తెలంగాణ ప్రభుత్వం కృషితో నగర శివారు ప్రాంతంలోని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్పొరేట్ చదువులకు దీటుగా కొనసాగుతున్నది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) పీర్ కమిటీ సందర
డిగ్రీ తరహాలో ఇంటర్ విద్యలోనూ బకెట్ సిస్టంను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకొనే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకుగాను ఇంటర్ విద్య అధిక�
ఓయూ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ మంగళవారం తెలిపారు. బీఏ, బీఎస్డబ్ల్యూ (ఇయర్వైజ్ స్కీమ్) కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ న�
ఇప్పటికే కొన్ని కాలేజీల్లో నిర్వహణ అదే దారిలో మరికొన్ని.. అనుమతిపై కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్కు లేఖ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొత్తగా కమర్షియల్ గార్మెంట్ టెక్న్టైల్ కోర్సు
300 నుంచి 390కి పెంచుతూ జీవో జారీ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రా్రష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పారితోషికాన్ని ప్రభుత్వం పెంచింది. గంటకు రూ.300 నుంచి రూ.390కి పెంచ
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆ�
Gurukula | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Education | రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈ నెల 19 వరకు పొడిగించినట్టు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కమిషనర్
పట్టభద్రుల్లో సగం మందికి కూడా స్కిల్స్ లేవుఇండియా స్కిల్స్ రిపోర్టు-2022 వెల్లడిన్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వారిలో ఎ�
ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శ
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ) దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేండ�