ఫైర్,సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు అడపా వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థి ఏదైనా కోర్సును స్వదేశంలో లేదంటే విదేశాల్లో చదువుకోవచ్చు. కానీ, ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకొనే అవకాశాన్ని హైదరాబాద్లోని జేఎన్టీయూ కల్పిస్తున్నది. విద్యార్థులు ఒకేసారి బీ�
డిగ్రీ పూర్తయ్యాకో.. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనో ప్లేస్మెంట్ రావడం.. ఉద్యోగంలో చేర డం.. మంచి వేతన ప్యాకేజీని అందుకొనే వారిని మనం చూస్తుంటాం. కానిప్పుడు అప్రెంటీష్షిప్ కోర్సుల్లో భాగంగా డిగ్రీ ఫస్టియర్ల�
డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరితే ఇక నుంచి కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సిందే. 90 రోజుల కాలవ్యవధి సెమిస్టర్లోని అన్ని క్లాస్లకు హాజరైతే 10 మార్కులిస్తారు. అంతకన్నా తక్కువ క్లాసులకు హాజరైతే 9, 8 ఇలా విద్యార్�
డిగ్రీ కో ర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత వి ద్యామండలి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఫస్టియర్లోని ఖాళీ సీట్ల భర్తీకి షెడ్యూల్ను శనివారం విడుదల చేశారు.
Degree Education | డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్ను అమలుచేస్తారు.
దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.
బీబీనగర్లోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో ఈ నెల 23 నుంచి 26 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గురుకులాల సెక్రటరీ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాలేజీల్లో బీఎస�
విదేశీ యూనివర్సిటీలు దేశంలో విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
డిగ్రీ కాలేజీల్లో దోస్త్ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయి తే విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా ఉద్దేశంతో ప్రభుత్వం మరో ప్రత్యేక అవకాశం కల్పించింది. కొందరు విద్యార్థులు ఐఐటీ, నీట్, ఇంజినీరి
అన్నిరకాల రంగాలకు విశ్వవిద్యాలయాలున్న తెలంగాణలో ఇప్పుడు సంస్కృత విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించటం అత్యంత ముదావహం. ఎందరో మహా పండితులకు నిలయమైన ఈ నేలలో మల్లినాథ సూరి వంటి మహాత్ముడు పుట్టిన చోట ఈ విద్యా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థిత�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీటెక్తో తత్సమానమైన కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి రానున్నది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు క�
తమ పిల్లలు బాగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా శ్రమిస్తున్నారు. పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ చేయిస్తున్నారు. పిల్లల సందేహాలను నివృత్త�