ఇంజినీరింగ్, డిగ్రీ పట్టభద్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) కోర్సుకు విశేష స్పం దన లభిస్తున్నట్టు అధికారులు ప్రకటన
ఇదివరకటి తరాలతో పోలిస్తే ఈ తరంలో సాహిత్యం పట్ల ఆసక్తి కాస్త తక్కువే. కాలంతో పాటు మార్పు వస్తుంది, అంగీకరించక తప్పదు. ఈ మార్పులకు అనుగుణంగా సాహిత్యాన్ని తర్వాతి తరాలకు అందించడంలో మన కర్తవ్యం ఏమిటనేదే పున�
ఉన్నత విద్యామండలి డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్కు టాటా చెప్పనుంది. థర్డ్ ఇయర్ను కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇక నుంచి లాంగ్వేజెస్ ఫస్ట్, సెకండియర్లోనే చదవాల్సి ఉంటుంది.
దేశంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పట్టా పొందాడు. జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓఎల్ఎక్స్ వేదికగా నేరాలకు పాల్పడ్డాడు. గత ఆరేండ్లుగా పోలీసుల కంట్లో పడకు�
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాల యూజీ డిగ్రీ సెమిస్టర్ 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 1,2, 3,4,5,6 సెమిస్టర్ బ్యాగ్లాగ్ ఫలితాలు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి ఆధ్వర్యంలో
డిగ్రీ కోర్సుల్లో కామర్స్ కోర్సుదే హవా సాగుతున్నది. డిగ్రీ ఫస్టియర్లో చేరేందుకు అత్యధికులు కామర్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం కామర్స్ కోర్సులో 28,655( 37.56శాతం) మంది విద్యార్థులు అడ్మిషన్�
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సులో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల పారదర్శకత కోసం 2016 నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)ను అందుబాట�
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ )-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. ఈ నెల 6 నుంచి మొదటి విడ�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్తగా బీకాం బ్యాకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొన్నది.
మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోని విద్యార్థులు ఆసక్తి ఉంటే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులోకి మారే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కల్పించింది.
ఫైర్,సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు అడపా వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థి ఏదైనా కోర్సును స్వదేశంలో లేదంటే విదేశాల్లో చదువుకోవచ్చు. కానీ, ఒకే కోర్సును స్వదేశంతో పాటు, విదేశాల్లో చదువుకొనే అవకాశాన్ని హైదరాబాద్లోని జేఎన్టీయూ కల్పిస్తున్నది. విద్యార్థులు ఒకేసారి బీ�
డిగ్రీ పూర్తయ్యాకో.. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనో ప్లేస్మెంట్ రావడం.. ఉద్యోగంలో చేర డం.. మంచి వేతన ప్యాకేజీని అందుకొనే వారిని మనం చూస్తుంటాం. కానిప్పుడు అప్రెంటీష్షిప్ కోర్సుల్లో భాగంగా డిగ్రీ ఫస్టియర్ల�
డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరితే ఇక నుంచి కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సిందే. 90 రోజుల కాలవ్యవధి సెమిస్టర్లోని అన్ని క్లాస్లకు హాజరైతే 10 మార్కులిస్తారు. అంతకన్నా తక్కువ క్లాసులకు హాజరైతే 9, 8 ఇలా విద్యార్�