హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో కొత్తగా బీకాం బ్యాకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొన్నది.
ఇందులో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం సహకారంతో మూడేండ్ల డిగ్రీ కోర్సు కరికులాన్ని రూపొందించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు.